byసూర్య | Tue, Jun 18, 2019, 02:27 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి డికె శివకుమార్ సమావేశమయ్యారు. కృష్ణా జల వివాదం పరిష్కారంలో సహకరించాల్సిందిగా శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే మెకెదాతు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్తులకు సహకారం అందించాల్సిందిగా ఆయన కోరారు.