byసూర్య | Tue, Jun 18, 2019, 02:25 PM
న్యూఢిల్లి : లోక్సభలో తెలంగాణ ఎంపిలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపిలు రేవంత్రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన ఒవైసీ, అరవింద్, బండి సంజయ్, సోయం బాబూరావు, శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, ఉత్తమ్కుమార్ రెడ్డి, వెంకటేశ్ నేత, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.