పెట్రోల్‌ పోసుకొని యువకుడి ఆత్మహత్య

byసూర్య | Tue, Jun 18, 2019, 02:20 PM

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం బూర్గుల వద్ద యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువకుడు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ద్విచక్ర వాహనం రోడ్డుపై ఆపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనంపై విష్ణువర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ అని పేరు ఉన్నట్లు గుర్తించారు.


Latest News
 

ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM
శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM