byసూర్య | Tue, Jun 18, 2019, 02:20 PM
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూర్గుల వద్ద యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ద్విచక్ర వాహనం రోడ్డుపై ఆపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనంపై విష్ణువర్ధన్రెడ్డి, మేడ్చల్ అని పేరు ఉన్నట్లు గుర్తించారు.