byసూర్య | Tue, Jun 18, 2019, 12:45 PM
జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపొతులపాడు గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు ఉండవెల్లి మండలం ఇటీకాలపాడు గ్రామానికి చెందిన లోకేశ్, కస్తూరిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.