ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

byసూర్య | Tue, Jun 18, 2019, 12:43 PM

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తారి జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలిలో మావోయిస్టు మృతదేహంతో పాటు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM