కేంద్రంలో టీఆర్ఎస్‌ కీలకపాత్ర పోషించనుంది : మంత్రి ఈటల

byసూర్య | Wed, Mar 20, 2019, 06:47 PM

తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి… కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషించబోతుందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. వచ్చే వర్షాకాలంలో  మిడ్‌ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టుల ద్వారా  గోదావరి జలాలు యాసంగి పంటకు అందిస్తామని ప్రజలకు హామీ లిచ్చారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే.. రాష్ట్రం మరింత  అభివృద్ధి చెందుతుందని ఈటెల అన్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. కరీంనగర్‌ టీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈటల కోరారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM