byసూర్య | Wed, Mar 20, 2019, 05:16 PM
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చేదందుకు కమలం పార్టీ రెడీ అయింది.ఇప్పటికే డి కే అరుణకు కాషాయ కండువా కప్పిన తెలంగాణ బీజేపీ నేతలు. మరో మాజీ మంత్రిని కూడా పార్టీలోకి లాగేదాందుకు ప్రయత్నిస్తున్నారు.మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో బీజేపీ నేతలు మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది.సునీత లక్ష్మారెడ్డిని మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేయించే యోచనలో బీజేపీ