టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఈనెల 21న : సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Mar 19, 2019, 09:45 PM

ఈరోజు నిజామాబాద్ టీఆర్ఎస్ సన్నాహక సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత నిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఈనెల 21వ తేదీన ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  గత నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్ ఆశావహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించగా, టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి సీఎం సంచలనం సృష్టించారు. 


 


 


 


 


Latest News
 

మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం Thu, May 02, 2024, 02:08 PM
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి Thu, May 02, 2024, 02:08 PM
టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM
అందరి మదిలో మోడీనే ఉన్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 01:56 PM
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి Thu, May 02, 2024, 01:54 PM