268 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

byసూర్య | Tue, Mar 19, 2019, 05:20 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. 2018 డిసెంబర్ తర్వాత ఇన్ని రోజుల పాటు ర్యాలీ కొనసాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిఫ్టీ గత సెప్టెంబర్ 14 తర్వాత తొలిసారి 11,500 మార్కు పైన ముగియడం కూడా ఈరోజే తొలిసారి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల దూకుడుతో ఈరోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 268 పాయింట్లు ఎగబాకి 38,363కు చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 11,532 వద్ద స్థిరపడింది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM