byసూర్య | Tue, Mar 19, 2019, 03:25 PM
కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో లారీ, బైక్ దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.