బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి

byసూర్య | Tue, Mar 19, 2019, 03:31 PM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా  జి.కిషన్ రెడ్డి  మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా  ఎన్. రాంచందర్ రావు  గారిని బరిలోకి దించిన కేంద్ర అధిష్టానం. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్‌రెడ్డిని ఆ స్థానం నుండి నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది.2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో కిషన్ రెడ్డి ఓడిన సంగతి తెలిసిందే. 


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM