byసూర్య | Tue, Mar 19, 2019, 03:16 PM
ఎంపీ స్థానాల పై తెరాస ఫోకస్ పెట్టింది.సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించారు.అసెంబ్లీ ఎన్నికలో ఘన విజయం సాధించిన తెరాస. 16 ఎంపీ స్థానాల పై గురి పెట్టింది.ఆ సీట్ల గెలుపే లక్ష్యంగా కెసిఆర్ దిశానిర్దేశం.క్యాడర్ అంత సన్నాహాక సభల తో బిజీ గా మారింది.ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు.నోటిఫికేషన్ జారీ కావడం తో ప్రచారం లో మరింత దూకుడు పెంచారు.మంత్రులు అంత జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.