16 ఎంపీ స్థానాల పై టీఆర్‌ఎస్ గురి

byసూర్య | Tue, Mar 19, 2019, 03:16 PM

ఎంపీ స్థానాల పై తెరాస ఫోకస్ పెట్టింది.సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించారు.అసెంబ్లీ ఎన్నికలో ఘన విజయం సాధించిన తెరాస. 16 ఎంపీ స్థానాల పై గురి పెట్టింది.ఆ సీట్ల గెలుపే ల‌క్ష్యంగా కెసిఆర్ దిశానిర్దేశం.క్యాడర్ అంత స‌న్నాహాక‌ సభల తో బిజీ గా మారింది.ఉమ్మడి జిల్లాలో కేటీఆర్‌ సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు.నోటిఫికేషన్ జారీ కావడం తో ప్రచారం లో మరింత దూకుడు పెంచారు.మంత్రులు అంత జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM