జైలులో శశికళతో భేటీ అయిన దినకరన్

byసూర్య | Thu, Mar 14, 2019, 06:13 PM

అక్రమాస్తు కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళను ఆమె మేనల్లుడు, ఎమ్మెల్యే దినకరన్ కలిశారు. లోక్ సభ ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అన్నాడీఎంకేకు కేటాయించిన రెండాకుల గుర్తుపై కూడా వీరు చర్చించారు. ఈ గుర్తుపై వేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. అన్నాడీఎంకేకు రెండాకుల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై... సుప్రీంకోర్టులో దినకరన్ అప్పీల్ చేశారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM