లోయలోపడ్డ టూరిస్టు బస్సు

byసూర్య | Tue, Jan 22, 2019, 12:20 PM

సిమ్లా: పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లా స‌ర్వ్‌ఘాట్‌ సమీపంలో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 26 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM