నేడు మాల్దానుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న అమిత్‌షా

byసూర్య | Tue, Jan 22, 2019, 01:31 PM

కోల్‌కతా :  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దానుంచి నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర బెంగాల్‌కు సరిహద్దు జిల్లా అయిన మాల్దా కాంగ్రెస్‌ పార్టీకి దశాబ్దాల తరబడి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఘనిఖాన్‌ చౌధురి, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ బలమైన శక్తిగా రూపొందారు. అయితే 2011లో టిఎంసి ఇక్కడ తన అస్తిత్వాన్ని చాటుకుంది.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM