గవర్నర్‌తో తెలంగాణ నేతల భేటీ

byసూర్య | Tue, Jan 22, 2019, 01:42 PM

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఏపీ, తెలంగాణ నేతలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. టీటీడీ అధికారులు, తెలుగు దేశం పార్టీ నాయకులే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడుతున్నారని టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. టీటీడీలో అవినీతి రాజ్యమేలుతోందని దీనిపై విచారణ జరిపించాలని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలిశారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు


 


 


Latest News
 

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 01:16 PM
మోసం చేసిన సంస్థపై కేసు నమోదు: ఎస్పి అఖిల్ మహాజన్ Wed, Apr 24, 2024, 01:13 PM
వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం Wed, Apr 24, 2024, 01:10 PM
బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM
విద్యుత్తు షాక్‌తో గేదె మృతి Wed, Apr 24, 2024, 01:06 PM