30నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారే

byసూర్య | Mon, Jan 21, 2019, 02:49 PM

లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించాలని అవినీతిపై పోరాడుతున్న సమాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్‌ చేశారు. లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.


Latest News
 

దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 12:09 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి Thu, May 02, 2024, 12:04 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి" Thu, May 02, 2024, 12:03 PM
జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి Thu, May 02, 2024, 11:47 AM
ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM