12 గంటల వరకు 75 శాతం పోలింగ్‌: ఎస్‌ఈసీ

byసూర్య | Mon, Jan 21, 2019, 12:51 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ 75 శాతం నమోదైందని ఎస్‌ఈసీ పేర్కొంది. 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM