కిటకిటలాడుతున్న వారణాశి విమానాశ్రయం

byసూర్య | Mon, Jan 21, 2019, 12:00 PM

వారణాశి :  పదిహేనో ప్రవాసీ భారతీయ దివస్ సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. దీంతో విదేశాల నుంచి వస్తున్నవారితో వారణాశి విమానాశ్రయం కిటకిటలాడుతోంది. తక్కువ సౌకర్యాలు ఉన్న వారణాశి విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న విమానాలను ఎక్కడ నిలపాలో తెలియక సతమతమౌతున్నామని ఎయిర్ పోర్ట్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ రాయ్ చెప్పారు. సుమారు 33 విమానాలు మాత్రమే నిలిపివుంచగల ఈ విమానాశ్రయంలో రాత్రిపూట కార్యకలాపాలు జరగవు. ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనడానికి 193 దేశాల నుంచి భారతీయులు వస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM