నామినేషన్ వేసినందుకు కుల బహిష్కరణ

byసూర్య | Mon, Jan 21, 2019, 11:55 AM

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు ఓ కుటుంబం కుల మహిష్కరణకు గురైంది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని 6వ వార్డు ఎస్సీకి రిజర్వ్ అయింది. మహేందర్, విష్ణువర్దన్, శేఖర్ లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని మహేందర్ ను కులస్తులంతా ఆదేశించారు. అయితే, పోటీ నుంచి తప్పుకునేందుకు మహేందర్ ఒప్పుకోలేదు. దీంతో, ఆగ్రహించిన కుల పెద్దలు మహేందర్ పై కుల బహిష్కరణ విధిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇకపై మహేందర్ తో ఎవరూ మాట్లాడరాదని, ఎలాంటి కార్యక్రమాలకు పిలవరాదని ఆదేశించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM