హైటెక్ సిటీలో అగ్రివిజన్ -2019 సదస్సు

byసూర్య | Thu, Jan 17, 2019, 11:26 AM

హైదరాబాద్ : నేటినుంచి రెండ్రోజుల పాటు హైటెక్ సిటీలో అగ్రివిజన్ -2019 సదస్సు నిర్వహిస్తున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో ఆకర్షణీయ, స్థిరమైన వ్యవసాయం – పరిష్కార మార్గాలపై సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.భారత్ లో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సదస్సులో చర్చించనున్నారు..


 


 


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM