గన్‌పార్క్‌లో అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళి

byసూర్య | Thu, Jan 17, 2019, 11:22 AM

హైదరాబాద్‌:  గన్‌పార్క్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శాసన సభ సమావేశం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరు తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్‌పార్కులో నివాళులనంతరం సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లిdకి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలతో ప్రొటె ం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM