byసూర్య | Mon, Jan 14, 2019, 09:04 AM
హైదరాబాద్: ఎల్ బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో దోపిడీ దొంగల బీభత్సం . స్వర్ణలత అనే వ్యుద్దురాలిపై దాడి చేసి 10తులాల బంగారం చోరీ వాకింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి రాగానే వృద్ధురాలిపై పిడుగుద్దులతో దాడి వృదురాలికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు.