'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు

by సూర్య | Fri, Apr 19, 2024, 05:26 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి' సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 21, 2024న సాయంత్రం 05.30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.


ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో శ్రీ లీల, శరత్‌కుమార్, అర్జున్ రాంపాల్, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. థమన్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM