by సూర్య | Thu, Nov 24, 2022, 11:59 AM
నవంబర్ 20 నుండి గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మన తెలుగు నుండి ఈ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శింపబడడానికి RRR, అఖండ, సినిమా బండి, ఖుదీరాం బోస్ చిత్రాలు సెలెక్ట్ అయ్యాయి. పోతే, ఈ రోజు అక్కడ అఖండ మూవీ స్క్రీనింగ్ జరగుతుంది.
బాలయ్య- బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల విశేష ప్రశంసలను దక్కించుకుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.
Latest News