ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ

by సూర్య | Thu, May 09, 2024, 09:53 PM

సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా  'ప్రాజెక్ట్ Z'. ఈ సినిమాని సివి కుమార్ దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరించారు. 2017లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ .. డేనియల్ బాలాజీ .. మైమ్ గోపి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఏడు ఏళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 


 

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM