సినిమాలో కీలక పాత్రకి 2 కోట్లు అడిగిన 'పూజా'

by సూర్య | Thu, Jan 16, 2020, 06:39 PM

పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా వుంది. సినిమాలు కూడా వరుసగా హిట్ అవ్వుతుండడంతో రెమ్యునరేషన్ ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు నిర్మాత. కాగా ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం నమ్రత పూజ హెగ్డేని సంప్రదించగా ఆమె ఏకంగా రెండు కోట్ల పారితోషకం అడిగిందట. దాంతో పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచిందట ఈ చిత్ర బృందం.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM