నైజాం కలెక్షన్స్ లో మహేష్ బాబు కింగ్ !

by సూర్య | Thu, Jan 16, 2020, 06:16 PM

 మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ వసూళ్ల పరంపర కొనసాగుతుంది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 68.22 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ నైజాంలో ఓ అరుదైన రికార్డు నమోదు చేశారు. నాలుగు సార్లు 20కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోగా తన పేరు నమోదు చేస్తుకున్నారు. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి 20కోట్లకు పైగా షేర్ సాధించాయి. ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకు నైజాంలో 22.5 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో నాలుగు సార్లు నైజాంలో 20కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నైజాం కింగ్ అనిపించుకున్నారు. టాలీవుడ్ నుండి ఏ ఇతర హీరో నాలుగుసార్లు ఈ ఫీట్ చేరుకోలేదు. మహేష్ చిత్రాలలో మహర్షి 30కోట్లకు పైగా షేర్ తో కెరీర్ హైయెస్ట్ గా ఉంది. 

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM