యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు

byసూర్య | Wed, Apr 24, 2024, 02:38 PM

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయూ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Latest News
 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM