దాడి కేసులో ముగ్గురికి జరిమానా

byసూర్య | Wed, Apr 24, 2024, 01:34 PM

భీమిని మండలం అక్కలపల్లి గ్రామానికి చెందిన చాపిడి శ్యాంబాబుపై అదే గ్రామా నికి చెందిన చాపిడి విజయ్ కుమార్, కమల, రాజ్ కుమార్ 2020లో గొడ్డలి తో దాడిచేసి గాయపర్చారు. బాధితుడి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కొమురయ్య కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జిల్లా కోర్టుజరిమానా విధించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.


Latest News
 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM