రేషన్ బియ్యం అక్రమంగా ఏడుగురి రిమాండ్

byసూర్య | Wed, Apr 24, 2024, 01:25 PM

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు తాండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కేసు నమోదు కాగా మంగళవారం రిమాండ్ కు తరలించారు.


Latest News
 

కొప్పోలులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం Thu, May 09, 2024, 02:21 PM
తుర్కయంజాల్ లో చామల భారీ రోడ్ షో Thu, May 09, 2024, 02:14 PM
రామాలయంలో ప్రత్యేక పూజలు Thu, May 09, 2024, 01:58 PM
విశ్వేశ్వర్ రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది - కొండా సంగీత రెడ్డి Thu, May 09, 2024, 01:55 PM
ఉపాధి హామీ కూలీలతో ప్రచారం: జిల్లెల చిన్నారెడ్డి Thu, May 09, 2024, 01:53 PM