విశ్వేశ్వర్ రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది - కొండా సంగీత రెడ్డి

byసూర్య | Thu, May 09, 2024, 01:55 PM

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉదయం మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో డోర్టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజానాయకులని, అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్పారు. చేవెళ్ల లోకసభ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి విశ్వేశ్వర్ రెడ్డిని తప్పక గెలిపించాలని కోరారు. ఆమె వెంట చేవెళ్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM