రామాలయంలో ప్రత్యేక పూజలు

byసూర్య | Thu, May 09, 2024, 01:58 PM

నడిగూడెం మండల కేంద్రంలో గురువారం రామాలయంలో రఘువీర్ రెడ్డి విజయాన్ని కోరుకుంటూ స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప, గడప కు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మేనిఫెస్టోను ఓటర్ లకు వివరించారు. సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీటీసీ గుండు శ్రీనివాస్, వేపూరి సుధీర్ , గుండు శ్రీనివాస్, కాసాని వెంకన్న, గడ్డం మల్లేష్, గుండు విజయ రామారావు ఉన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM