తుర్కయంజాల్ లో చామల భారీ రోడ్ షో

byసూర్య | Thu, May 09, 2024, 02:14 PM

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తుర్కయంజాల్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ప్రభుత్వాలు ప్రజాపాలనను ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. మోడీని కూడా ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే అభివృద్ది చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM