byసూర్య | Thu, May 09, 2024, 02:21 PM
నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ ఇంటింట ప్రచారం గురువారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటు వేయగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు రాధాకృష్ణ, ఎంపీటీసీ వెంకన్న, మాజీ సర్పంచి జ్యోతి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.