కొప్పోలులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

byసూర్య | Thu, May 09, 2024, 02:21 PM

నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ ఇంటింట ప్రచారం గురువారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటు వేయగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు రాధాకృష్ణ, ఎంపీటీసీ వెంకన్న, మాజీ సర్పంచి జ్యోతి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM