byసూర్య | Thu, May 09, 2024, 02:29 PM
కొండాపూర్ మండలం మారేపల్లి లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు గురువారం కమిటీ సభ్యులు అందించారు. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మొదలు ఆహ్వాన పత్రిక అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.