ఈత కోసం వెళ్లి తండ్రి కొడుకు మృతి..

byసూర్య | Wed, Apr 24, 2024, 01:21 PM

గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ఆర్కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి అతని ఇద్దరు కుమారులకు ఈత నేర్పించడానికి బుధవారం ఉదయం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. పెద్ద కుమారుడిని ఒడ్డుపై కూర్చోపెట్టి, తండ్రి రంగారెడ్డి చిన్న కుమారుడు చైతన్య ఆనంద రెడ్డిని ఈత కొట్టడానికి నీటిలోకి తీసుకొని పోయాడు ఇంతలో వారు లోతుల్లోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM