byసూర్య | Wed, Apr 24, 2024, 12:55 PM
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లా 53. 94 శాతంలో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8, 962మందికి గానూ 4834 మంది పాసయ్యారు. నారాయణపేట 44. 3 శాతంతో 34వ స్థానంలో నిలిచింది. 37818 గాను 1675 మంది, వనపర్తి 52. 78 23వ స్థానంలో నిలవగా 5458కి గానూ 2881 పాసయ్యారు. నాగర్ కర్నూల్ 45. 57 శాతంతో 33వ స్థానంలో ఉండగా 53633 గాను 2444, గద్వాల 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలవగా 3257కి 1742 మంది ఉత్తీర్ణత సాధించారు.