రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:53 PM

మాగనూర్ మండలం గురురావ్ లింగంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి రథాన్ని లాగారు. రథోత్సవానికి గ్రామస్థులతో పాటు కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు.


Latest News
 

టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక Thu, May 09, 2024, 03:13 PM
సర్వారెడ్డిపల్లిలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 03:04 PM
నిజాంబాద్ గ్రామంలో బిజెపి ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 03:01 PM
గొల్ల కురువ యాదవులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం Thu, May 09, 2024, 02:58 PM
యువతిపై అత్యాచారం.. బెదిరింపులు Thu, May 09, 2024, 02:54 PM