అక్రమాలకు పాల్పడ్డ ఆర్జేడీని సస్పెండ్ చేయండి

byసూర్య | Wed, Apr 24, 2024, 12:49 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 17 మంది జిహెచ్ఎం లు తప్పుడు సమాచారంతో 'స్పౌజ్' పాయింటర్లు ఉపయోగించుకుని అనుకులమైన పాఠశాలలను ఎంచుకున్నారు. వారిలో 9 మంది జిహెచ్ఎం లకు ఆర్జెడి నోటీసులు పంపగా, ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కయ్యారని మంగళవారం విద్యా సంఘాల నాయకులు కమీషనర్ & డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఫిర్యాదు చేశారు. ఆర్జేడీ విజయలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Latest News
 

కొప్పోలులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం Thu, May 09, 2024, 02:21 PM
తుర్కయంజాల్ లో చామల భారీ రోడ్ షో Thu, May 09, 2024, 02:14 PM
రామాలయంలో ప్రత్యేక పూజలు Thu, May 09, 2024, 01:58 PM
విశ్వేశ్వర్ రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది - కొండా సంగీత రెడ్డి Thu, May 09, 2024, 01:55 PM
ఉపాధి హామీ కూలీలతో ప్రచారం: జిల్లెల చిన్నారెడ్డి Thu, May 09, 2024, 01:53 PM