రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Wed, Apr 24, 2024, 12:41 PM

సికింద్రాబాద్-జెమ్స్ స్ట్రీట్ రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం రైలు పట్టాల సమీపంలో మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీలు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహన్ని పోస్టుర్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని జేబులో దొరికిన అడ్రస్ ప్రకారం మృతుడిని జార్ఖాండ్ కు చెందిన కార్తీక్ ఠాగూర్వాడిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM