కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:22 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. నియోజకవర్గానికి చెందిన దాదాపు 25 మంది మాజీ సర్పంచ్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మంగళవారం సమావేశమైన వారు త్వరలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.


Latest News
 

కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది నివేదితే Thu, May 09, 2024, 01:00 PM
సునీతక్క గెలుపే ధ్యేయంగా ఇంటింటా ప్రచారం Thu, May 09, 2024, 12:59 PM
ముడుమాల్ లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం Thu, May 09, 2024, 12:58 PM
నేడు కౌకుంట్లకు డీకే అరుణ రాక Thu, May 09, 2024, 11:24 AM
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు Thu, May 09, 2024, 11:23 AM