డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

byసూర్య | Wed, Apr 24, 2024, 12:21 PM

లోక సభ ఎన్నికల దృష్ట్యా జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ రితిరాజ్ సూచించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ పోలీస్ అధికారులతో నెలవారి నేరసమీక్ష నిర్వహించారు. మిస్సింగ్, ప్రాపర్టీ, రోడ్డు ప్రమాదాల కేసుల ఫైల్స్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ చెక్ పోస్టుల వద్ద పటిష్టంగా ఉంచాలని, కేసులు పెండింగ్లో ఉంచవద్దన్నారు.


Latest News
 

మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM
కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM