పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్

byసూర్య | Wed, Apr 24, 2024, 11:42 AM

నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి బుధవారం తండ్రి జానారెడ్డి, తమ్ముడు జయవీర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నామినేషన్ వేసేందుకు నల్గొండకు బయలుదేరారు. కాగా ఇక్కడ పూజలు నిర్వహించి నామినేషన్ వేయడం దశాబ్దాలుగా కొనసాగుతున్న జానారెడ్డి కుటుంబ సెంటిమెంట్ కావడం గమనార్హం.


Latest News
 

టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక Thu, May 09, 2024, 03:13 PM
సర్వారెడ్డిపల్లిలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 03:04 PM
నిజాంబాద్ గ్రామంలో బిజెపి ఎన్నికల ప్రచారం Thu, May 09, 2024, 03:01 PM
గొల్ల కురువ యాదవులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం Thu, May 09, 2024, 02:58 PM
యువతిపై అత్యాచారం.. బెదిరింపులు Thu, May 09, 2024, 02:54 PM