అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి

byసూర్య | Wed, Apr 24, 2024, 12:26 PM

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కొరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగప్ప అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల కర పత్రాలను ప్రజలకు అందించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ఓటరును కోరారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM