ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు

byసూర్య | Wed, Apr 24, 2024, 10:57 AM

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ కార్యక్రమానికి జన్నారం మండల బిజెపి, బీజేవైఎం నాయకులు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం వారు జన్నారం మండల కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, నాయకులు వీరాచారి, సురేష్, మధు


Latest News
 

మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM
కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM