వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం

byసూర్య | Wed, Apr 24, 2024, 10:58 AM

సంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోమంలో ఆలయ ఈవో శశిధర్ గుప్తా వేద పండితుల లక్ష్మీనరసింహమూర్తి అర్చక బృందం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM