భూంపల్లిలో ఘనంగా మైసమ్మ పండుగ

byసూర్య | Sun, Oct 27, 2024, 08:00 PM

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామంలో పంటలు సమృద్ధిగా పండటంతోడంతో ఆదివారం రైతులు, గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున మాల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మైసమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు.
వరి, మొక్కజొన్న పంటలు చేతికి రావాలని అధిక లాభాలు రావాలని వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న మైసమ్మ పండుగను నిర్వహించారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM