నారాయణపేట: త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం

byసూర్య | Sun, Oct 27, 2024, 07:57 PM

అయిదు డిఎ లు పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం ఒక డిఎ మాత్రమే విడుదల చేయడం విచారకరమని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, నరసింహ అన్నారు. ఆదివారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే సకాలంలో బకాయి పడిన మూడు డిఎ లను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM