మీడియాకి జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

byసూర్య | Sat, Oct 26, 2024, 04:02 PM

సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనపై ట్రోలింగ్ చేసిన వ్యక్తులు దొరికితే భహిరంగగా బట్టలు విప్పి కొడుతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. కొన్ని టీవీలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. వారందరిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని జగ్గారెడ్డి హెచ్చరించారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM